6 years ago
janammata
0
నంద్యాల పోలింగ్ ప్రశాంతం- 80 శాతం ఓటింగ్ నంద్యాల ఉప పోరు ప్రశాన్తంగా ముగిసింది.దాదాపు 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండే ఓటర్లు పోలింగ్ బూత్ లకు భారీఎత్తున తరలివచ్చారు.పోలింగ్ బూత్ ల దగ్గర భారి క్యూ లు కనిపించాయి.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.పోలింగ్ శాతం పెరగడం తో నాయకులూ ఎవరికి వారు