శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ప్రసాదం రేట్లు పెంచారు. 100 గ్రాముల లడ్డు ధర 15 రూపాయలకు పెంచారు.250 గ్రాముల లడ్డు ధరను 75 రూపాయలకు పెంచారు. ఈ నెల 25 నుండి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.
టీవీ యాంకర్ మల్లిక మృతి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన టీవీ యాంకర్ మల్లిక మృతి చెందారు.అనారోగ్యంతో చేరిన ఆమె ఈరోజు కన్నుమూశారు. ఈమె గత 20 రోజులుగా కోమాలో వున్నారు. ఈమె మొదట టీవీ యాంకర్...
Read More
ఆనందపరవశ్యం లో నాగ్ మరి కొద్దీ గంటల్లో నాగచైతన్య,సమంతల పెళ్లి జరగబోతోంది. పెళ్ళికి అతిముఖ్యమైన 100 మందికే ఆహ్వానాలు అందించారు.క్రిస్టియన్,హిందూ మాత ఆచారాల ప్రకారం పెళ్ళికి ఏర్పాట్లు చేశారు.మరికొన్ని గంటల్లో సమంత నా కోడలు కాబోతోందంటూ...
Read More
janammata
6 years ago
ఎస్ఐ భార్య ఆత్మహత్య. అనంతపురం జిల్లా గుడిబండ ఎస్.ఐ. ఖాజాహుస్సేన్ భార్య అంజూమ్ బేగం ఆత్మహత్య చేసుకుంది.పుట్టింటిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.పెళ్లిఅయ్యి సంవత్సరం మాత్రమే అయ్యింది.పెళ్లి నుండి బాగానే చూసుకున్నాడని.. తర్వాత అదనపు కట్నం...
Read More
2029 వరకు టీడీపీదే అధికారం–చంద్రబాబు 2029 వరకు టీడీపీనే అధికారం లో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆతర్వాత 2024,2029 ఎన్నికల్లోనూ టీడీపీ గెలవడం...
Read More