డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కేసులో తీర్పును వెలువరించిన జడ్జి జగడీప్ సింగ్ కు భద్రత
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కేసులో తీర్పును వెలువరించిన జడ్జి జగడీప్ సింగ్ కు భద్రతపెంచాలని హారయానా ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.2002 లో న ఇద్దరు మహిళల అత్యాచారం కేసులో గురుమీత్ ను దోషి గా కోర్ట్ తేల్చింది.దీంతో హర్యానా లో పెద్దఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి.ఈ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని,అందునా 28 న ఈ కేసుకు సంబంధించి శిక్ష ఖరారు చేస్తుండడం తో జడ్జికి భద్రత పెంచాలని కోర్ట్ కేంద్రాన్ని ఆదేశించింది.
Fake doctor caught at Gudur muncipality,Kurnool district Fake doctor caught at Gudur Muncipality,kurnool district by vigilence and enforcement officials.He have no MBBS degree and MS,intermediate faild,but...
Read More
టీవీ యాంకర్ మల్లిక మృతి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన టీవీ యాంకర్ మల్లిక మృతి చెందారు.అనారోగ్యంతో చేరిన ఆమె ఈరోజు కన్నుమూశారు. ఈమె గత 20 రోజులుగా కోమాలో వున్నారు. ఈమె మొదట టీవీ యాంకర్...
Read More
శిల్పచక్రపాణి రెడ్డి పై హత్యాయత్నం కేసు నంద్యాల వైసీపీ శిల్ప మోహన్ రెడ్డి సోదరుడు శిలా చక్రపాణి రెడ్డి సహా 8 మంది పై పోలీస్ లు హత్యాయత్నం కేసులు నమోదు చేసారు. ఉప ఎన్నిక...
Read More
ప్రైవేట్ కాలేజెస్ లో రిజర్వేషన్స్ రద్దు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై...
Read More